పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీ�
చేర్యాల ప్రాంత రైతులకు ఏటా వడగండ్లు కడగండ్లను మిగులుస్తున్నాయి. సకాలంలో రైతుబంధు కింద పెట్టుబడి, ఉచిత కరెంటు వస్తుండడంతో రైతులు తమకున్న వ్యవసాయ భూములే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు కౌలు త�
రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల క�
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి(శుక్రవారం) నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. లోకేశ్వరం మండలంలోని రాజురాలో మొదటి కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ�
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎడారిలాంటి కరువు పీడిత ప్రాంతమని, ఇప్పుడు అంతా మాగాణిలా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధl �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంక
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రం లింగంప�
‘మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండలో టేల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘన
పార్టీ అధినేత కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, సాగు నీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా