దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే రైతులకు రైతుబీమా అమలు చేస్తున్నది. ఇదే తరహాలో గీత కార్మికులకు సైతం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించార
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు.
రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా.. నీతివంతమైన పాలన అందించేందుకు అత్యంత అద్భుతంగా నిర్మించిన కలల సౌధం.. కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ అర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో �
మక్కల కొనుగోళ్ల కోసం హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. రూ.1,962 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�
దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో దేశంలో దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ కొత్తదారి చూపారని అన్నారు.
దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అ�
వడగండ్ల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్ఖాన్గూడ, అ�
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు.
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా ? అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శనీయమన్నారు. మ�