తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
సూటిగా ఒక్కటే. ఏమి చేద్దాము ఈ దేశాన్ని? ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతలు రోజూ జపించే పాకిస్థాన్ లాగ చేద్దామా? పసి పిల్లలకు గుక్కెడు పాలు దొరకని ఆ దేశం దీనావస్థ తెలుసు కదా మీకు? అభివృద్ధి, సంక్షేమాలను ప�
స్వరాష్ట్రంలో నల్లగొండ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో రూ.కోటి నుంచి రూ.2.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి సస్యశ్యామలం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని తెలంగాణ స్టేట్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మ
సీఎం కేసీఆర్ రైతు సంక్షే మానికి పెద్దపీట వేస్తున్నారని, కేంద్రం పంటలను కొనుగోలు చేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని �
వడగండ్ల వానకు పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. అధికారులతో వంద శా తం సర్వే చేయిస్తామని, పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీసి,
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కన్న కొడుకు చూడకపోయినా ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు.
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.