Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న రాష్ట్ర వైభవాన్ని నలుదిశలా చాట
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కార్మిక శాఖ c అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి వ్యవసాయాధికారులతో జూన్ 3న జరిగే ర
రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
Dharani Portal |రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది.
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు పరిష్కా రం లభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతు ల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో భూములను అటవీ, రెవెన్యూ, గిరిజన శాఖల అధిక�
రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుక�