రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
Dharani Portal |రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది.
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు పరిష్కా రం లభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతు ల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో భూములను అటవీ, రెవెన్యూ, గిరిజన శాఖల అధిక�
రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుక�
పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహ క్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్.. వారికి అటవీ హక్కు పత
నేను శామీర్పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది.
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాల
అన్నదాత కష్టజీవి.. ఆరుగాలం శ్రమిస్తేగానీ తన కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుక
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ