పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహ క్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్.. వారికి అటవీ హక్కు పత
నేను శామీర్పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది.
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాల
అన్నదాత కష్టజీవి.. ఆరుగాలం శ్రమిస్తేగానీ తన కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుక
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి.
తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు.
బీఆర్ఎస్ రంగప్రవేశంతో మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం రైతులనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది.
కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�