రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి.
తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు.
బీఆర్ఎస్ రంగప్రవేశంతో మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం రైతులనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది.
కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�
అన్నదాతలు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొంటుందని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు.
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
అరవై లక్షల ఓట్లు ఇస్తే.. రెండు లక్షల కొలువులు ఇస్తుందట కాంగ్రెస్. ఆ పలుకులు ప్రియాంక గాంధీ నోట చదివించాం కాబట్టి మన తెలంగాణ యూత్ నమ్మాలని పీసీసీ పెద్ద ఉవాచ. దశాబ్దాల తరబడి పాలించిన ఇదే కాంగ్రెస్ నీళ్లు,
రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి అన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకం ప్�
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
ఎట్లుండె తెలంగాణ, ఎట్లయింది? తొమ్మిదేండ్లళ్ల అద్భుతంగా అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు, ఉపాధి, పంటలు.. ఇలా ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ.