Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగా�
Telangana Decade Celebrations | మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్ష�
Telangana Decade Celebrations | బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ�
దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
Telangana Decade Celebrations | పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అ�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న రాష్ట్ర వైభవాన్ని నలుదిశలా చాట
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కార్మిక శాఖ c అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి వ్యవసాయాధికారులతో జూన్ 3న జరిగే ర