రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నింగినంటింది. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో తండాలు సందడిగా మారాయి. ఆయా తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయక�
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
ధరణి పోర్టల్ చాలా బాగుంది.. దళారులు లేరు.. ఎక్కడా లంచాలు లేవు.. వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి.. రైతులు ఎప్పుడంటే అప్పుడు తమ భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఉంది. తమ ప్రమ�
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు
రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు. శుక్రవ