లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు
రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు. శుక్రవ
‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేండ్లలో జరిగింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధ
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం
CM KCR | నాగర్కర్నూల్ : రైతులు ఆగమాగం కావొద్దు.. మోసపోతే గోసపడుతాం.. అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రాజ్యం వస్తే దళారీలదే రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జి�
కేసీఆర్ అనర్గళ ప్రసంగం.. ప్రతిగా జనం కేరింతలు, జయధ్వానాలు.. ఆదివారం నిర్మల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రతి మాటకు ప్రజలు ఉత్సాహంతో ప్రతిస్పందించారు. ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు. జననేతను తమ ఫోన్లతో ఫొటో �
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు
CM KCR | గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్