పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్
రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగ
అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాత�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువ జాము నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది.
పంట పెట్టుబడికి సాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘రైతు బంధువు’ మళ్లీ వచ్చేస్తున్నది. నేటి నుంచే పదకొండో విడుత ఖాతాల్లో జమకాబోతున్నది. అయితే పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ అందించాల
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు దఫాలుగా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నది.
Rythu Bandhu | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10�
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి ణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్�
రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కా
సాగు కాలం వచ్చిందంటే రైతులకు దిగాలు ఉంటుండే. ఒకప్పడు పెట్టుబడికి సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు క్యూ కట్టేవారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగుచేస్తే చివరికి అప్పులే మిగిలేవి. గతంలో అప్పులు �
వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు.
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార ముహూర్తం ఖారారైంది. అర్హులైన పోడు రైతులందరికీ ఈ నెల 30 నుంచి పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.