రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు మంగళవారం ఉదయం టంగ్ టంగ్మంటూ మెసేజ్ల మోత మోగాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (వానకాలం-2023) పథకం ద్వారా రూపాయలు.... మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియ�
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్. రైతన్నకు ఏం కావాలో అదే చేస్తున్నారు. పంటల సాగుకు అప్పుల తిప్పలు ఉండొద్దనే ఉద్దేశంతో 2018 సంవత్సరం నుంచి రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
వానకాలం సీజన్కు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు జమ కాగా, రెండో రోజు మంగళవారం రెం
రెండోరోజు రైతుబంధు పంపిణీ కొనసాగింది. మంగళవారం రెండెకరాల భూమి ఉన్న 16.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ సర్కారు రూ.1,278.60 కోట్లు జమ చేసింది. రెండోరోజు 25.57 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది.
Rythu Bandhu | వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిధుల విడుదల మంగళవారం సైతం కొనసాగింది. రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు
రైతుబంధు పథకం ద్వారా నగదు జమ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు 11వ విడుత డబ్బులను జమ చేశారు. వరంగల్ జిల్లాలో 59,249 మందికి రూ.17.26 కోట్లు.. హనుమకొండ జిల్లాలో 55,712 మంది రైతు�
“తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో నమోదు చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు” అనే మెస్సేజ్లు మొబ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. సోమవారం ఒక ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును జమ చేసింది. సకాలంలో పంట పెట్టుబడి చేతికందుతుండడంతో అ�
మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది.