రెండోరోజు రైతుబంధు పంపిణీ కొనసాగింది. మంగళవారం రెండెకరాల భూమి ఉన్న 16.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ సర్కారు రూ.1,278.60 కోట్లు జమ చేసింది. రెండోరోజు 25.57 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది.
Rythu Bandhu | వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిధుల విడుదల మంగళవారం సైతం కొనసాగింది. రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు
రైతుబంధు పథకం ద్వారా నగదు జమ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు 11వ విడుత డబ్బులను జమ చేశారు. వరంగల్ జిల్లాలో 59,249 మందికి రూ.17.26 కోట్లు.. హనుమకొండ జిల్లాలో 55,712 మంది రైతు�
“తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో నమోదు చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు” అనే మెస్సేజ్లు మొబ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. సోమవారం ఒక ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును జమ చేసింది. సకాలంలో పంట పెట్టుబడి చేతికందుతుండడంతో అ�
మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది.
పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్
రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగ
అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాత�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువ జాము నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది.
పంట పెట్టుబడికి సాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘రైతు బంధువు’ మళ్లీ వచ్చేస్తున్నది. నేటి నుంచే పదకొండో విడుత ఖాతాల్లో జమకాబోతున్నది. అయితే పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ అందించాల