దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏక కాలంలో తెలంగాణలో 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా 4.60 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు అందించారు. వారిని భూములకు యజమానులను చేయడ�
ఒకటి కాదు.. రెండు కాదు.. పరాయి పాలనలో రైతులు ఆరు దశాబ్దాలు మోసానికి గురయ్యారు. ఆలి మెడలో పుస్తెలమ్మి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చారు. రోజుల తరబడి క్యూలైన్లో నిలబడి అరిగోస పడ్డరు. ఎండవేడికి గొంతెండిపోతే �
అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
గిరిజనం మురిసింది. ప్రతీ తండా పరవశించింది. ‘పట్టా’భిషిక్తులైన అడవి బిడ్డల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అడవి భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు కట్టబెట్టింది. అలాగే, �
పపోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల గోస తీరింది. పట్టాలు ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరింది. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతు బంధు డబ్బు వరుసగా జమ అవుతున్నది. శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 26నుంచి ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది.
దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్త�
తెలంగాణలో సబ్బండవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. అణగారిన వర్గాలకు కేసీఆర్ పాలన వరంగా మారింది.ఉద్యమనాయకుడిగా లంబాడ�
నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరా�
రైతుబంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు గాను 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమచేసింది. దీనితో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 50.43 లక్షల మంది రైతులకు రూ. 3246.42 కోట్లను పంపిణీ