దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర�
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�
పోడు పట్టాల సంతోషంలో ఉన్న గిరిజనులకు సర్కారు మరో వరాన్ని ఇచ్చింది. హక్కుదారులకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడ
ఇటీవల మాలోత్ అంబవ్వ అనే మహిళా రైతు తన ఇద్దరు కుమారులు రవి, నబ్యా పండించిన పంట నేల రాలడంతో బోరున విలపించింది. రాలిన పంట భూమికి పట్టా లేకపోవడంతో పరిహారం అందదని వెకివెక్కి విలపించింది. సోమవారం అంబవ్వ పోడు ప�
ధరణి పోర్టల్ భూబాధితుల సమస్యలను పరిష్కరిస్తుంది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, పేరు మార్పిడీ తదితర పనులు తహసీల్దార్ స్థాయిలోనే వెంటవెంటనే అయిపోతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏక కాలంలో తెలంగాణలో 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా 4.60 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు అందించారు. వారిని భూములకు యజమానులను చేయడ�
ఒకటి కాదు.. రెండు కాదు.. పరాయి పాలనలో రైతులు ఆరు దశాబ్దాలు మోసానికి గురయ్యారు. ఆలి మెడలో పుస్తెలమ్మి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చారు. రోజుల తరబడి క్యూలైన్లో నిలబడి అరిగోస పడ్డరు. ఎండవేడికి గొంతెండిపోతే �
అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
గిరిజనం మురిసింది. ప్రతీ తండా పరవశించింది. ‘పట్టా’భిషిక్తులైన అడవి బిడ్డల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అడవి భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు కట్టబెట్టింది. అలాగే, �
పపోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల గోస తీరింది. పట్టాలు ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరింది. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.