పంట సాగు చేసే రైతులు మొదటగా భూసార పరీక్షలు చేయించి తమ భూమి పట్టా పాస్పుస్తకం, జాబ్కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్కార్డుతో పూర్తి వివరాలను పొందుపర్చిన దరఖాస్తును మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అంద�
Minister Harish Rao | వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని �
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్ సరఫరా, పుష్కలంగా సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎరువుల వినియోగం, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును అంచ�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
కాంగ్రెస్ పాలనలో రైతులు కటిక చీకట్లో అరిగోస పడ్డారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరంటుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు మం�
తెలంగాణ రైతుల ఊపిరి సీఎం కేసీఆర్ అని, అన్నదాతలు ముఖ్యమంత్రికి అండగా నిలువాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్లో నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన చమన�
పంటలకు మూడు గంటల కరెంట్ మాత్రమే చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పది రోజులపాటు సభలు న�
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు తెలంగాణ సర్�