తెలంగాణ రైతుల ఊపిరి సీఎం కేసీఆర్ అని, అన్నదాతలు ముఖ్యమంత్రికి అండగా నిలువాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్లో నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన చమన�
పంటలకు మూడు గంటల కరెంట్ మాత్రమే చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పది రోజులపాటు సభలు న�
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మొదటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు తెలంగాణ సర్�
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
దేశంలో అభివృద్ధికి సూచికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని హైతాబాద్, పెద్దవేడు, నాందార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ గ్రామాల
రైతులకు మూడు గంటలపాటు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆల
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�
పోడు పట్టాల పంపిణీ చరిత్రాత్మకమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని కన్నాయిగూడెం, కావడిగుండ్ల, గుమ్మడవల్లి, నందిపాడు, దురదపాడు, కొత్త మామిళ్లవారిగూడెం, తిరు�