Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రైతుల పంట రుణమాఫీ ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించార
రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ పంట రుణాలు మాఫీ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసమో, బిడ్డ పెండ్లి కోసమో, ఆపద కోసమో బ్యాంకుల్లో పాస్బుక్లు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటే త�
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల త�
కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తు�
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులక�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎ
వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
అడవినే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న గిరి బిడ్డలకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారాడు. దశాబ్దాలుగా భూ యాజమాన్య హక్కు కోసం కొట్లాడుతున్నా.. ఏ నాయకుడు కనికరించ లేదు.