“నేను రైతు బిడ్డనే.. వడగండ్ల వాన రైతన్నను కోలుకోకుండా చేసింది. మీ బాధలు స్వయంగా చూడాలని వచ్చా. చూశా.. మీతో మాట్లాడా.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం.. అధికారులు సర్వే చేయండని ఆదేశిస్తున్నా..” అని
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ వెనుకబడిన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ప్రణాళికలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది. అందుకు కేంద్రం నుంచి తెలంగాణ ఆయా రంగాల్లో పొందిన అవార్డులే నిదర్శ�
పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాల�
‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్�
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవ�
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర�
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�
పోడు పట్టాల సంతోషంలో ఉన్న గిరిజనులకు సర్కారు మరో వరాన్ని ఇచ్చింది. హక్కుదారులకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడ
ఇటీవల మాలోత్ అంబవ్వ అనే మహిళా రైతు తన ఇద్దరు కుమారులు రవి, నబ్యా పండించిన పంట నేల రాలడంతో బోరున విలపించింది. రాలిన పంట భూమికి పట్టా లేకపోవడంతో పరిహారం అందదని వెకివెక్కి విలపించింది. సోమవారం అంబవ్వ పోడు ప�
ధరణి పోర్టల్ భూబాధితుల సమస్యలను పరిష్కరిస్తుంది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, పేరు మార్పిడీ తదితర పనులు తహసీల్దార్ స్థాయిలోనే వెంటవెంటనే అయిపోతున్నాయి.