రైతు బంధు డబ్బు వరుసగా జమ అవుతున్నది. శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 26నుంచి ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది.
దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్త�
తెలంగాణలో సబ్బండవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. అణగారిన వర్గాలకు కేసీఆర్ పాలన వరంగా మారింది.ఉద్యమనాయకుడిగా లంబాడ�
నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరా�
రైతుబంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు గాను 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమచేసింది. దీనితో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 50.43 లక్షల మంది రైతులకు రూ. 3246.42 కోట్లను పంపిణీ
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా మూడో రోజు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మూడెకరాల లోపు ఉన్న 7.40లక్షల మంది రైతులకు రూ.491.79 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటేటా ఈ మొత్తం పెరుగు�
సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి ర�
సీఎం కేసీఆర్ రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. అదునుకు డబ్బులు అందడంతో వానకాలం సాగుకు రైతన్న సంబురంగా ముందుకు కదులుతున్నాడు. మూడో రోజు బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ�
Rythu Bandhu | రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చ�
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. మంగళవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.153.41కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 3,80,457 మంది రైతులకు లబ్ధి చేక�
రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చే