వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా మూడో రోజు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మూడెకరాల లోపు ఉన్న 7.40లక్షల మంది రైతులకు రూ.491.79 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటేటా ఈ మొత్తం పెరుగు�
సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి ర�
సీఎం కేసీఆర్ రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. అదునుకు డబ్బులు అందడంతో వానకాలం సాగుకు రైతన్న సంబురంగా ముందుకు కదులుతున్నాడు. మూడో రోజు బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ�
Rythu Bandhu | రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
సమైక్య పాలనలో పెట్టుబడులు మొదలు పంట అమ్మే వరకు ఎన్నో కష్టాలు. నాటి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు వలస పోయి కూలీలుగా మారారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా మార్చ�
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. మంగళవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.153.41కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 3,80,457 మంది రైతులకు లబ్ధి చేక�
రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చే
రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు మంగళవారం ఉదయం టంగ్ టంగ్మంటూ మెసేజ్ల మోత మోగాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (వానకాలం-2023) పథకం ద్వారా రూపాయలు.... మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియ�
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్. రైతన్నకు ఏం కావాలో అదే చేస్తున్నారు. పంటల సాగుకు అప్పుల తిప్పలు ఉండొద్దనే ఉద్దేశంతో 2018 సంవత్సరం నుంచి రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
వానకాలం సీజన్కు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు జమ కాగా, రెండో రోజు మంగళవారం రెం