ఓ వైపు సంక్షేమ సౌరభం.. మరో వైపు సాగు సంబురం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్ష�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే దళారీ రాజ్యం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. యాభై ఏండ్లపాటు పదిసార్లు ఆ పార్టీకి ఓటేసి అవకాశం కల్పిస్తే చేసిందేమీ
నేడు తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. ఎవుసాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతును రాజును చేసే సంకల్పంతో అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుం�
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భర�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థా నం నేడు పరుగులు తీస్తున్నది. అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. నీటి �
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్న�
పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన ఐదేండ్లల్లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో అన్నదాతల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది.
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.