ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థా నం నేడు పరుగులు తీస్తున్నది. అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. నీటి �
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్న�
పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన ఐదేండ్లల్లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో అన్నదాతల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది.
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రైతుల పంట రుణమాఫీ ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించార
రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ పంట రుణాలు మాఫీ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసమో, బిడ్డ పెండ్లి కోసమో, ఆపద కోసమో బ్యాంకుల్లో పాస్బుక్లు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటే త�
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల త�
కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తు�