హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బ్యాంకర్లతో జరి
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
గత ప్రభుత్వాలెన్నో పాలన అందించినా పాతబస్తీని పట్టించుకున్న మెరుగైన స్థితిగతులు లేవు. పాలనా వ్యవస్థ అంతా పాతబస్తీ అనగానే ఆమడ దూరం ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పాతబస్తీ సైతం అభివృద్ధి పథంలోకి వచ్�
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
పరిశ్రమల ఏర్పాటుతో దేశ చిత్రపటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని.. దేశం చూపు షాబాద్ వైపు మళ్లిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధా ల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్�
నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ స�
‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు.
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. కరోనాసమయంలో రాష్ర్టా నికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించినా మాటకు కట్టుబడిన ముఖ్య మంత్రి రైతుల రుణం �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అంది