రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటివి సాగుకు వరంగా మారాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, అన్నదాతపై ప్రేమతో పలు పథకాలు అందిస్తుండడం వంటి వాటితో సేద్యం పెరుగుతోంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నది. మరోపక్క మన పథకాలను కాపీ
కొట్టి ఆర్భాటంగా ప్రారంభిం�
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బ్యాంకర్లతో జరి
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
గత ప్రభుత్వాలెన్నో పాలన అందించినా పాతబస్తీని పట్టించుకున్న మెరుగైన స్థితిగతులు లేవు. పాలనా వ్యవస్థ అంతా పాతబస్తీ అనగానే ఆమడ దూరం ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పాతబస్తీ సైతం అభివృద్ధి పథంలోకి వచ్�
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
పరిశ్రమల ఏర్పాటుతో దేశ చిత్రపటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని.. దేశం చూపు షాబాద్ వైపు మళ్లిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధా ల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్�
నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ స�