సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, సాగు పథకాలపై స్వామినాథన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర�
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక బలంగా ఉండి, అంతే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి పథం వైపు పరుగు పెట్టడాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ప్రాంత నాయకుడికి ఇలాంటి కోరిక, సంకల్పం, చిత్తశుద్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు, నిధులుండవు, కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి ర�
‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
వ్యవసాయం చేసే ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. చదువుతున్న పిల్లలు, వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య.. ఇక సాగు సాగించేవారు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరి�
స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక�
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో సర్కారు అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.