ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని �
BRS Manifesto | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్ర�
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు.
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి వైరా నియోజకవర్గంలో విజయ బావుటాను ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యక�
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చ�
అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామనేది ఒకటి. ఆధార్కార్డులతో పోల్చి చూసుకున్నపుడు 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1.89 కోట్ల మంది మహిళలు ఉన్నారు.