సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టులోని కేసీఆర్ భీమా పథకం ప్రతి ఇంటికీ ధీమాగా మారబోతున్నదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ పేర్కొన్నా�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఎప్పడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రానికి వచ్చ�
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నకు అన్నీ తిప్పలే ఉండేవి. ప్రతి వ్యవసాయ సీజన్ను కష్టాలతో ఆరంభించాల్సి వచ్చేది. ప్రతిసారీ ఎదురీతే. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. విత్తనాలు సకాలంలో దొరికేవి కావు.
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయని పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’గా చెప్పొచ్చు. సువిశాల భాతరదేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం అమలు చేయని స్కీం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ము�
అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు సుపరిపాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి, పార్టీకి దూరమైన పలు వురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చేగుంట పట్టణానికి చెందిన తీగల భూంలింగంగౌడ్ ఇటీవల బీఆర్ఎ�
నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు... మరోసారి ఆదరించండి... ఒక పాలేరులా మీరు మరిచిపోలేనంతగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెనగడప, అంబేద్కన
స్వరాష్ట్రంలోనే జోడేఘాట్కు గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ, పెద్ద పాట్నాపూర్, చిన్న పాట్నాపూర్,
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
‘పాడిందే పాడరా...పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణ�
నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడ�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�
సామాన్యుల బాధలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ విరుగ�