స్వరాష్ట్రంలోనే జోడేఘాట్కు గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ, పెద్ద పాట్నాపూర్, చిన్న పాట్నాపూర్,
చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు మిషన్ కాకతీయ పథకంతో సీఎం కేసీఆర్ చెరువులకు పునర్జ్జీవం
పోయడంతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా సాగు చేపట్టడంతో బ�
‘పాడిందే పాడరా...పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణ�
నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడ�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�
సామాన్యుల బాధలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ విరుగ�
తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ వస్తున్నదని, 60 ఏళ్లు పాలిస్తే ఆరు గ్యారెంటీలెందుకని, అలాంటి మోసగాళ్ల పార్టీని నమ్మొద్దని ఖమ్మం ఎంపీ, లోక్సభా �
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్ గ్రామానికి చెందిన చల్లా సిద్దార్థరెడ్డి ఐస్స్కేటింగ్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. 2024 జనవరి 19 నుంచి 21 వరకు ఫిన్లాండ్లో జరిగే ఇంటర్నేషనల్
ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అడవిని ఆధారంగా చేసుకొని పోడు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసింది. గిరిజనుల దశాబ్దాలనాటి కలను
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మోసగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి ఫంక్షన్ గార్డెన్లో మండల బీఆర్�
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరెన్ని మాయమాటలు మాట్లాడినా వైరాతో సహా ఉమ్మ
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెటుకున్న నన్ను ఆశీర్వదించడంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం లక్ష్మీన�