సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భం�
కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, రైతులు బాగుపడుతుంటే చూడలేని వాటికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ
రైతుబంధు పథకం నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ అని, ఇది మొదటి నుంచే రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశ
మీ దీవెనార్థితో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం మోతె, గోలిరామయ్యపల్లి, కొరటపల్ల�
రైతుల పొట్టకొట్టేందుకు కాంగ్రెస్పార్టీ యత్నిస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందరాదనే లక్ష్యంతో పీసీసీ మాజీ అధ్యక్షు�
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు రైతులు, దళితులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ధ్వజమెత్తారు.
వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
Minister Jagdish Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లా�
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
కాంగ్రెస్ను రైతు వ్యతిరేకి అని ఎందుకంటారో మరోసారి ఆ పార్టీ రుజువు చేసుకొన్నది. రైతుబంధు పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహా�
మండలంలోని వీరాయిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 2.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 1.7 కిలోమీటర్ ఓపెన్ డ్రైనేజీ, 180 మీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇటీవల నూతన పంచ�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశా�