వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
Minister Jagdish Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లా�
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
కాంగ్రెస్ను రైతు వ్యతిరేకి అని ఎందుకంటారో మరోసారి ఆ పార్టీ రుజువు చేసుకొన్నది. రైతుబంధు పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహా�
మండలంలోని వీరాయిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 2.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 1.7 కిలోమీటర్ ఓపెన్ డ్రైనేజీ, 180 మీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇటీవల నూతన పంచ�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశా�
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టులోని కేసీఆర్ భీమా పథకం ప్రతి ఇంటికీ ధీమాగా మారబోతున్నదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ పేర్కొన్నా�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఎప్పడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రానికి వచ్చ�
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నకు అన్నీ తిప్పలే ఉండేవి. ప్రతి వ్యవసాయ సీజన్ను కష్టాలతో ఆరంభించాల్సి వచ్చేది. ప్రతిసారీ ఎదురీతే. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. విత్తనాలు సకాలంలో దొరికేవి కావు.
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయని పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’గా చెప్పొచ్చు. సువిశాల భాతరదేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం అమలు చేయని స్కీం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ము�
అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు సుపరిపాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి, పార్టీకి దూరమైన పలు వురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చేగుంట పట్టణానికి చెందిన తీగల భూంలింగంగౌడ్ ఇటీవల బీఆర్ఎ�
నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు... మరోసారి ఆదరించండి... ఒక పాలేరులా మీరు మరిచిపోలేనంతగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెనగడప, అంబేద్కన