తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వెన్నంపల
ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతన్నకు పెట్టుబడి సాయం అందించకుండా రాబంధులా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను తరమికొట్టాలని హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్ర�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Niranjan Reddy | వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్(Congress) పార్టీకి రాజకీయ పరిణతి లేదు. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. రైతుబంధు(Rythu bandhu) నిలిపివ�
కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రంగా పనిచేసిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ (Telangana) సాధించామని తెలిపారు.
ఆరు దశాబ్దాలు మనల్ని ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా లేదా నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ (CM KCR) కావాలో ఎంచుకోవాలంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�
రైతులకు ఆర్థిక భరోసానిచ్చే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని, పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత�
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి �
రైతులు, దళితుల పట్ల కాంగ్రెస్ అనుచిత వైఖరి మరోసారి బహిర్గతమైంది. రైతుబంధు, దళితబంధును ఆపేయాలని హస్తం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ తీరుపై జనాగ్రహం వెల్
జనగామ గడ్డ నుంచి ఈ నెల 16న ఉమ్మడి జిల్లా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జననేత.. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు విచ్చేస్తున్నారు.
గజ్వేల్ ప్రజలు నియత్ గల్లోళ్లు అని, సీఎం కేసీఆర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం గజ్వేల్లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వ�
‘అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోంది. వాళ్లు ఏదీ చేయరు. ఉన్నవి తొలగిస్తరు. కాంగ్రెస్ అంటేనే కర్షక వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకి. రైతన్నకు పంట పెట్టుబడికి ఇచ్చే రైతు బంధు ఆపాలని ఈసీ