సమైక్య పాలనలో బానిసవాడగా ఉన్న బాన్సువాడను సీఎం కేసీఆర్ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి మేడగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఐదోస్థానంలో నిల�
‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి వేగంగా సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డ
Mallikarjun Kharge | ‘సార్ ఇంకో విషయం, 24 గంటల విద్యుత్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పట్లో కరెంటు కోతలు ఎలా ఉండేవి... ఇప్పుడు ఎలా ఉంది అంటూ దెప్పిపొడుస్తున్నారు. రోజుకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాయండి.. �
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
స్వరాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారు. 24గంటల కరెంట్ సరఫరాతోపాటు పంట వేసుకునేందుకు రైతుబంధు పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలం గా నిబంధనలను మార్చుకొని.. ఇప్పుడు అధికారం కోసం వాటిని త�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం �
అరవై ఏండ్ల గోసలను తీర్చి అందరినీ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే, అన్ని ఇచ్చింది కూడా బీఅర్ఎస్ పార్టీనే కాబట్టి అందరూ కారు గుర్తుకే ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడదామని బీఆర్ఎస్ గ�
‘కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. అన్నదాతలపై హస్తం పార్టీ నేతలు అక్కసు కక్కడం పరిపాటిగ�
కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకుంటే గ్యారంటీగా ఆగమవుతామని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ హెచ్చరించారు. నియోజకవర్గం, గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించ�