Revanth Reddy | రైతుబంధు బిచ్చమట..! ఈ దురహంకార వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన ఉద్దేశంలో రైతుబంధు బిచ్చమైతే.. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్�
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షోభం, అంధకారమే మిగులుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే. టార్చ్లైట్ పట్టుకొనే పొలాల ద�
Telangana | పల్లేర్లు తప్ప మరొకటి మొలవని కరువు నేల కనుల విందుగా విలసిల్లుతున్నది. పడావు భూములు పండుగ అవుతున్నాయి. వర్షాధార పత్తి, మొకజొన్న, ఓ మూలకింత వరి.. ఇవే గొప్ప పంటలు గతమంతా. వర్తమానం సమస్తం శుభసూచకం. వ్యవసాయం
బాన్సువాడ పట్టణంతోపాటు జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. సోమవారం బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన జాతరను తలపించాయి. బాన్సువాడ, జుక్కల్ నియ�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, స�
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఇప్పటివరకు వ్యవసాయానికి ఎంత వీలైతే అంత ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నది కానీ, అనుకున్న రీతిలో, జనాభాకు
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. ర�
సమైక్య పాలనలో బానిసవాడగా ఉన్న బాన్సువాడను సీఎం కేసీఆర్ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి మేడగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఐదోస్థానంలో నిల�
‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి వేగంగా సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డ
Mallikarjun Kharge | ‘సార్ ఇంకో విషయం, 24 గంటల విద్యుత్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పట్లో కరెంటు కోతలు ఎలా ఉండేవి... ఇప్పుడు ఎలా ఉంది అంటూ దెప్పిపొడుస్తున్నారు. రోజుకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాయండి.. �