విషబుద్ధితో రాక్షస రాజకీయాలకు పాల్పడుతున్న విపక్ష పార్టీలు బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న అభ�
బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్�
సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా సమావేశాలు, సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు తీసుకోవాల్సిన �
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుంది.. దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు ఆగిపోతయ్.. కరెంట్ కష్టాలు మొదలైతయ్.. ధరణి పోర్టల్ ఉండదు.. భూములకు భద్రత ఉండదు.. కాంగ్రెస్ పార్టీకి చెం�
అవ్వా పింఛన్ వస్తుందా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అక్కా కారుకు ఓటేసి మల్లొక్క పారి కేసీఆర్ సారును గెలిపియ్యాలే అంటూ అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అందరినీ ఆప్యాయంగా పలుకర�
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో
Revanth Reddy | రైతుబంధు బిచ్చమట..! ఈ దురహంకార వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన ఉద్దేశంలో రైతుబంధు బిచ్చమైతే.. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్�
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షోభం, అంధకారమే మిగులుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే. టార్చ్లైట్ పట్టుకొనే పొలాల ద�
Telangana | పల్లేర్లు తప్ప మరొకటి మొలవని కరువు నేల కనుల విందుగా విలసిల్లుతున్నది. పడావు భూములు పండుగ అవుతున్నాయి. వర్షాధార పత్తి, మొకజొన్న, ఓ మూలకింత వరి.. ఇవే గొప్ప పంటలు గతమంతా. వర్తమానం సమస్తం శుభసూచకం. వ్యవసాయం
బాన్సువాడ పట్టణంతోపాటు జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. సోమవారం బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన జాతరను తలపించాయి. బాన్సువాడ, జుక్కల్ నియ�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, స�
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఇప్పటివరకు వ్యవసాయానికి ఎంత వీలైతే అంత ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నది కానీ, అనుకున్న రీతిలో, జనాభాకు
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. ర�