హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ దండు కదిలింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎమ్మెల్యే వివిధ మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీ�
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని, ఆ వర్గం, ఈ వర్గమంటూ ఏమి లేదని మనమంతా ఒక్కటే సీఎం కేసీఆర్ వర్గమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నాయకులు, కార్యకర
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన పెద్దలింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాకారమైన స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఆ నినాదాన్ని సాకారం చేశారు సీఎం కేసీఆర్. దుక్కి దున్నింది మొద లు పంటను అమ్ముకునేదాకా ఓ రైతు పడే బాధలను కండ్లరా చూశారాయన.
తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడ�
మూడు గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో.. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో ఆలోచించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా �
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పా�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కుసుమూర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమా�
ఇదే ప్రశాంత రాజ్యం ఉండాల్నా.. మళ్లీ దళారీ రాజ్యం రావాల్నా.? మత పిచ్చి మంటలతోటి నెత్తురు పారాల్నా..? తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇం�
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్ష�