పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస �
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. మంగళవారం అందోల్
మీ ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలు
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల �
‘ఓటు వజ్రాయుధం. మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా, అడ్డగోలుగా కాదు.. ఆలోచించి, రాయేదో.. రత్నమేదో తెలుసుకొని ఓటేయాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం �
తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి గడపకూ మ్యానిఫెస్టోను చేరుస్తూ ఓ�
కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని త
హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ దండు కదిలింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎమ్మెల్యే వివిధ మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీ�
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని, ఆ వర్గం, ఈ వర్గమంటూ ఏమి లేదని మనమంతా ఒక్కటే సీఎం కేసీఆర్ వర్గమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నాయకులు, కార్యకర
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన పెద్దలింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాకారమైన స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఆ నినాదాన్ని సాకారం చేశారు సీఎం కేసీఆర్. దుక్కి దున్నింది మొద లు పంటను అమ్ముకునేదాకా ఓ రైతు పడే బాధలను కండ్లరా చూశారాయన.