మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి గోసపడొద్దు.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని అబద్దాల ప్రచారంతో ముం దుకొస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాక�
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లె�
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాల తలరాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
నేను బలహీనవర్గాలకు చెందిన బిడ్డను. మీ అందరి కండ్ల ముందరే పెరిగిన. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. ఇక్కడి కాంగ్రెస్కు చెందిన అభ్యర్థికి, ఆయ�
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేస�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతుబంధును అడ్డు�
వానొచ్చి వరదొస్తే ప్రజలు ఏటా విలవిల. పెట్టేబేడా సర్దుకొని రోజులతరబడి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం పరిపాటి. అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల ఉండే గిరిజన ప్రాంతాలు. పోలవరం పేరుతో �
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
సమైక్య పాలనలో కులవృత్తులు జీవం కోల్పోయాయని.. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వారి జీవనం దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంల�
అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనే తెలంగాణకు (Telangana) శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు (Congress) రాష్ట్ర ప్రజల మ�
“బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారు.. వాళ్ల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు” అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కా�
పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటేనే బాగుంటది. అదేమాదిరిగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన మన కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉంటేనే క్షేమంగా ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన�