మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం గూడూరు మండలం గుండెంగ పరిధిలోని గన్యచక్రుతండాలో ప్రచారం చేస్తూ.. ఎమ్మెల్యే శంకర్నాయక్ గ్రామానికి ఏం చేయలేదని విమర్శిస్త�
రైతుబంధును ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. రాబంధు కాంగ్రెస్ కావాల్నా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను ప్రశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓట�
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..?, రైతుబంధు కావాల్నా.? రాబంధు కావాల్నా.?, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం బోథ్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ జాదవ్, ఆదిలాబ�
నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డా... 2001 నుంచి ఎప్పుడైనా తెలంగాణ కోసం నడుం బిగించిన గడ్డ నర్సాపూర్ అడ్డా.. ఈ సారి నర్సాపూర్లో సునీతమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో మీరు రోజ�
రానున్న ఎన్నికల్లో విపక్షాలు గల్లంతు కావడం ఖాయమని, మూడోసారి విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పైడిపల్లి, నాగారం, వెల్లంపల్లి గ్రామాల్లో ఎంపీ దయాకర్తో కల�
Congress | ఆదినుంచీ రైతువిరోధిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అన్నంత పనీ చేసింది. ఇప్పటికే 3 గంటల కరెంటే చాలు అని చెప్తున్న హస్తం పార్టీ అన్నదాతలకు రైతుబంధు, రుణమాఫీ అందకుండా అడ్డుపడింది. రైతుబంధు ఆపాలని ఆ పార్టీ
నియోజకవర్గంలో కేసీఆర్ సర్కారు హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మరింత అభివృద్ధి కోసం మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కోరారు. మండలంలోన�
బోధన్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుధవారం బోధన్ పట్టణ శివారులో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆశీర్వ
పార్టీ మోసపూరిత హామీలను నమ్మొద్దని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం నర్సంపేటలో ఇంటింటా ప్రచారం న
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది.
ప్రజలు మాయమాటలు చెప్పే వారి మాటలు న మ్మి మోసపోవద్దని, బతుకుదెరువు క ల్పించిన కేసీఆర్కు అండగా నిలిచి రా ష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
పలువురు నాయకులు డబ్బు కోసమే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వర్ని మండలం జాకోర, కూనిపూర్, వ�
కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు నెల్లికొండి, దమగ్నాపూర్, అల్లీపూర్, రాజోలి, ముచ్చింతల, పల్లమర్రితోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్ట�