బోధన్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుధవారం బోధన్ పట్టణ శివారులో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆశీర్వ
పార్టీ మోసపూరిత హామీలను నమ్మొద్దని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం నర్సంపేటలో ఇంటింటా ప్రచారం న
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది.
ప్రజలు మాయమాటలు చెప్పే వారి మాటలు న మ్మి మోసపోవద్దని, బతుకుదెరువు క ల్పించిన కేసీఆర్కు అండగా నిలిచి రా ష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
పలువురు నాయకులు డబ్బు కోసమే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వర్ని మండలం జాకోర, కూనిపూర్, వ�
కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు నెల్లికొండి, దమగ్నాపూర్, అల్లీపూర్, రాజోలి, ముచ్చింతల, పల్లమర్రితోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్ట�
మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి గోసపడొద్దు.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని అబద్దాల ప్రచారంతో ముం దుకొస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాక�
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లె�
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాల తలరాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
నేను బలహీనవర్గాలకు చెందిన బిడ్డను. మీ అందరి కండ్ల ముందరే పెరిగిన. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. ఇక్కడి కాంగ్రెస్కు చెందిన అభ్యర్థికి, ఆయ�
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేస�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతుబంధును అడ్డు�