ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే కర్ణాటక వలే కష్టాల పాలవుతామని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని గట్�
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సునీతారెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ప్రజలను కోరారు. ఈమేరకు మంగళవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో బీఆర�
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, పంట రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపు కొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించ�
‘ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. అలాంటప్పుడు ప్రజలకు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలి. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నేతలు చె�
ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసింది. ఉచిత కరెంటని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. రోజంతా పడిగాపుల పాలు చేసింది.. కరెంట్ షాక్లు, పాము కాట్లతో రైతులు ప్రాణాలు వదిలేలా చే�
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న కేసీఆర్తో ఈ ప్రాంతానికి నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయితే అభివృద్ధికి కొదువ లేదంట�
ప్రతి పక్షనాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. శనివారం మ�
3 గంటలు కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా.. 24గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట, నార్సింగి �
‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపు
గతంలో రుణమాఫీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతలను నిలువునా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పేరు కర్షకులను దగా చేసేందుకు మాయమాటలతో హామీలు ఇస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ
Minister Mahmood Ali | తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) పిలుపునిచ్చారు.