అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వ
చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం. అదీ బీఆర్ఎస్ విధానం. సీఎం కేసీఆర్ దమ్ము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం.. అలవికానీ హామీలు ఇస్తుందన�
‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీ�
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాలూ నాకు సమానమే.. ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేసినం.. ఇక్కడ అడగకుండానే ఎన్నో పనులు చేసినం.. గిరిజనులకు పోడు పట్టాలు, రైతుబంధు ఇస్తున్నాం.. ఎన్నికల తర్వా�
సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్�
Rythu Bandhu | రైతులకు గుడ్న్యూస్. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం ఖాతాల్లో చేరబోతున్నది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయా�
Telangana | ఫణికర మల్లయ్య తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఉండరు. కరడుగట్టిన సమైక్యవాది చంద్రబాబును ఆయన కడిగేసిన తీరు ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. ‘మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేం చూస్కుంటం’ అని గళమెత్తి నినదిం�
ఆనాటి కాంగ్రెస్ పాలనలో పంటలు పండించుకోవాలంటే నరకయాతన పడేది. రైతులకు సాగు భూములున్నా సమృద్ధిగా నీళ్లు లేక.. వేళకు కరెంటు రాక.. అడపా దడపా వచ్చిన కరెంటుతో పంటలు పండక అవస్థలు పడ్డారు. లాంతర్లు, టార్చిలైట్లు ప�
‘మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. మైనంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి 13 ఏండ్లు పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు కొడుకును ఎమ్మెల్యేగా చేయాలనే స్వార
మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ముంజాలకుంట తండా, పెద్ద తండా, బూరుగుమళ్ల, మోత్యా తండా, మంగ్త్యాతండా, రావూర్, అన్న�
నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇందుకోసం ఇక్కడి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ని
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న విద్యుత్పై కాంగ్రెసోళ్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మేము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్పీ మోటర�