మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, కోట
‘రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు’ అంటూ మంత్రి హరీశ్రావు పిలుపునివ్వడం ప్రజలను ఆకట్టుకున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుద�
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
Harish Rao | కాంగ్రెసోళ్లు ఈ దఫా రైతుబంధు వెయ్యొద్దని లొల్లివెట్టిండ్రని, అంతటితో ఆగక రైతుబంధు వేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రని మంత్రి హరీశ్రావు విమర్శించార�
రైతాంగానికి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, పంట పొలాలకు సాగునీరు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస�
దేవరకద్ర గడ్డపై మూడో సారి కూడా గులాబీ జెండానే ఎగురు తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అడ్డాకుల మం డలం కందూరు, సుంకరామయ్యపల్లి, పొన్నకల్, రాచా ల గ్రామాల�
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వ
చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం. అదీ బీఆర్ఎస్ విధానం. సీఎం కేసీఆర్ దమ్ము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం.. అలవికానీ హామీలు ఇస్తుందన�
‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీ�
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాలూ నాకు సమానమే.. ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేసినం.. ఇక్కడ అడగకుండానే ఎన్నో పనులు చేసినం.. గిరిజనులకు పోడు పట్టాలు, రైతుబంధు ఇస్తున్నాం.. ఎన్నికల తర్వా�
సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్�
Rythu Bandhu | రైతులకు గుడ్న్యూస్. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం ఖాతాల్లో చేరబోతున్నది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయా�