Rythu Bandhu | రైత బంధు (Rythu Bandhu) స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి రైతుబంధుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ప
కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్ నేతలు అ�
రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రైతుబంధు పంపిణీని ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలని చెప్పారు.
అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలో రైతుబంధును (Rythu Bandhu) మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉపసంహరించుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది.
ఇంక దాచేదేముంది? రైతుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో, చిత్తశుద్ధి ఏమిటో, వారి అవగాహన ఏమిటో రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు, ఈ పథకం మీద ఆపార్టీ నాయకులు కూసిన కూతలతో
రైతులంటే సహజం గానే కాంగ్రెస్కు ఇష్టముండదు. అన్నదాతకు అండగా ఉండాలన్న ఆలోచనే ఉండదు. అలాంటిది ఎన్ని కల ముందు కర్షకులపై ఎన్నో హామీలు గుప్పిం చింది. రైతు బంధు అందరికీ ఇస్తామని, భూయజమానులతో పాటు కౌలు రైతులకు క
ఎన్నికల్లో గట్టెక్కేందుకే కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నదని వెల్లడైంది. వ్యవసాయమే తెలియని టీపీసీసీ చీఫ్ రేవంత్
రెడ్డి చేస్తున్న హామీలు బూటకమని తేలింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల�
తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. మూడు గంటల కరెంట్ పేరుతో మళ్లీ ఆగం చేయాలని చూస్తుంది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే �
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యమ గడ్డ దుబ్బాకలో జోష్ నింపారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులో నిర్వహించిన నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఒకనాడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తో దర్జాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గుబ�
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధును కాంగ్రెస్