‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతుబంధుతోటి బీఆర్ఎస్ గెలుస్తదా..? ఇయ్యాల ఆప్తవ్. ఎన్ని రోజులు ఆప్తవ్..? ముప్పై తారీఖు ఓట్లు.. మూడో తారీఖు ఓట్లు లెక్కబెడితే బీఆర్ఎస్ గెలువనే గెలిచే.
కాంగ్రెస్ నాయకులు మ్యానిఫెస్టోలో చేర్చి ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
నిజామాబాద్లో ఉన్నామా లేదా హైదరాబాద్లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ను అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ
రైతుబంధును నిలిపి అన్నదాత కడుపుపై కొట్టిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు మార్కెట్యార్డు �
రైతుబంధుపై కాంగ్రెస్వి అన్నీ డ్రామాలేనని మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రైతుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమలన్నీ ప్రజలకు తెలుసని, ఈ నెల 30న ఓటుతో గుణపాఠం చెప్
సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు కావాల్నా లేక రాబందులు కావాల్నా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణా కన్నా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లయితే తాము ప్రజల్ని ఓట్లు అడగగ
రైతుబంధు పైసలు ఇవ్వొద్దంటూ టీ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఎన్నికల సం ఘం రైతుబంధును ఆపాలని ఆదేశాలివ్వడం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
‘ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వారి విష ప్రచారాలను నమ్మొద్దు. రైతులకు నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నా�
రాజకీయ రాక్షస క్రీడకు రైతన్న బలయ్యాడు. అధికార దాహం అన్నదాతకు ద్రోహం తలపెట్టింది. సాగు సాయానికి సంకటం వచ్చిపడింది. రైతుబంధు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆగమేఘాల మీద ప్రకటించింది కాదు. ఏదో లబ్ధికోసం తెచ్చింది �
రాష్ట్రం ఆవిర్భవించడం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం వల్ల తెలంగాణవాసులు సుభిక్షంగా ఉన్నారు. పదేండ్లలో పల్లె, పట్టణ రూపురేఖలు మారిపోయాయి. రైతులు, సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని గ్రహించి�
‘మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’.. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పేది ఇదే. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తామొస్తే రాష్ర్టాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని ప్రచారం చే�
BRS Leader Dasoju Sravan | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు రేటెంతరెడ్డిగా ఉన్నాడని.. నేటి నుంచి రైతుల పాలిట రాబందురెడ్డిగా మారిండని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.