ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని, 70 నుంచి 75 సీట్లు సాధించనున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని, ఆయన నాయకత్వంలో మూడోసారి అధికారం
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయ రంగ మే కీలకం. ఇందులో ముఖ్యంగా సాగునీరు చాలా అవ సరమైన అంశంగా పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా పూడుకుపోయిన వేలాది చెర
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువుల�
ఒకనాడు మెతుకుసీమ అంటే రైతుల ఆత్మహత్యలు...! నెర్రెలు బారిన, బీడు భూము లు, ఎండిన చెరువులు...! చుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క కానరాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. చివరికి అ�
ధరణి ఉంటేనే రైతులకు ఎంతో మేలు. పాత పద్ధతి అంటే మళ్లీ పట్వారీ వ్యవస్థ వచ్చిన్నట్లే. అప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గత యాభై ఏండ్లలో రైతులు పడ్డ ఇబ్బందులను గమనించిన కేసీఆర్ సార్ ధరణిని తీ�
నాటి పాలనలో కుదేలైన ఎవుసాన్ని పండుగలా చేసి, రైతును వెన్నుదన్నుగా నిలిచింది రైతుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆరేనని కర్షకులు కొనియాడుతున్నారు. పదేండ్లలోనే 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇచ్చి ఆసరా అయ్యారని,
ఓటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.. తొందరపడి వేయకండి.. మీకూ కండ్ల ము గింట కనిపిస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎ
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బాల్కొండ నియోజకవర్గంలో రూ. 6వేల కోట్లతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేల్పూర్
తొమ్మిదిన్నరేండ్లు ఎంతో కష్టపడి రాష్ట్రంలో నిర్మించుకున్న వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతది. బంగారు తెలంగాణ దిశగా పడుతున్న అడుగులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ విధానాలు ప్రగతికి వినాశకాలుగా మారన
బాన్సువాడ పట్టణంలో ఇల్లు, స్థలం లేని పేదలకు సొంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో మంగళవారం పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం
మెదక్ జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు వానకాలం, యాసంగి సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ సరిగ్గా �
గజ్వేల్ ప్రాంతంలో సీఎం కేసీఆర్ చేపట్టిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు పోయిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాఆశీర్�
రైతు బంద్ నిలిపివేయాలని రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మ�
Rythu Bandhu | కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది.
అందరికీ తెలిసిన సా మెతమాదిరిగా ఎవరికీ తెలియదన్నంటూ బీజేపీ, కాం గ్రెసోళ్లు దొంగలు అయి ఉండి దొంగ దొంగ అంటూ ఆ రుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన