Niranjan Reddy | బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హతాశులవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని అన్నారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామన�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ. 2లక్షల రు ణమాఫీ చేస్తుంది.. రైతులు బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల�
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో పలు పథకాలకు దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు విధివిధానాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు.
‘కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేస్తుందని అటవీ, దేవాదాయశాఖల మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. కౌలు రైతులకూ రైతుభరోసా వర్తింపుపై సీఎం నిర్ణయం తీసుకుంటా�
మానవ జీవితంలో దైవ చింతనకు ప్రత్యేక స్థానం ఉంటుందని, దైవన్నామస్మరణతో ప్రశాంతమైన జీవనం లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని గాయత్రి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అన�
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు వి�
Rythu Bandhu | రైతుబంధు పంపిణీ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. రూపాయి, రెండు రూపాయిలు తమ ఖాతాల్లో జమైనట్టు సెల్ఫోన్కు మెసేజ్లు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంట
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం