రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేస్తుందని అటవీ, దేవాదాయశాఖల మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. కౌలు రైతులకూ రైతుభరోసా వర్తింపుపై సీఎం నిర్ణయం తీసుకుంటా�
మానవ జీవితంలో దైవ చింతనకు ప్రత్యేక స్థానం ఉంటుందని, దైవన్నామస్మరణతో ప్రశాంతమైన జీవనం లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని గాయత్రి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అన�
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు వి�
Rythu Bandhu | రైతుబంధు పంపిణీ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. రూపాయి, రెండు రూపాయిలు తమ ఖాతాల్లో జమైనట్టు సెల్ఫోన్కు మెసేజ్లు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంట
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం
జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది.
కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, తుదిశ్వాస వరకూ వారి సేవలోనే తరిస్తానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ భరోసానిచ్చారు.
యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘చెప్పేది కొండంత.. చేసేది గోరంత’ అన్న నానుడి మాటను నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతుబంధు సాయాన్ని చూసి కర్షకులు విస్తుపోతున్నారు. నాలుగు రోజులుగా �
Rythu Bandhu | మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు(Rythu Bandhu) పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. కాగా, హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు( Farmer)కు కేవలం ఒక్క రూపాయి రైతుబంధు డబ్బులు తన ఖాతాలో జమకావడంతో �
పదెకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకే ప్రభుత్వం రైతుబంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.