ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. నెలాఖరులోపు రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్థికంగా కష్టమైనా రుణమాఫీ ప్రక్రియ �
తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు క�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అమలుచేసిన రైతుబంధు, రైతుబీమా పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే తీరుపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఆర్థిక చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలని జిల్
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప
గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలో యాసంగి పంటకు సరిపడా నీళ్లు ఉన్నా సర్కార్ ఇవ్వడం లేదని, అసలు రైతులకు నీళ్లు ఇస్తారా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డ
వ్యవసాయ, ఉద్యానపంటల సాగుకు చిరునామాగా ఉన్న ఖమ్మం జిల్లాలో తొలిసారిగా యాసంగి సాగు కనిష్ఠస్థాయిలో కనిపిస్తున్నది. భిన్నపంటల సాగుకు కేరాఫ్గా మారిన జిల్లా రైతాంగం ఈ సంవత్సరం సాగు చేయలేక నానా ఇబ్బందులు పడ�
రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులకు సాగు నీరు విడుదల చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కోరారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ చేతలకు పొంతన లేకుండా పోయింది. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.7500 అందిస్తామని చెప్పి... త
‘కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వాటికి భయపడేది లేదు. ప్రతి గ్రామానికి వస్తా.. సమస్యలను పరిష్కరిస్తా’నని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించడంతోపాటు మంజూరు చేసిన నిధులకు సం బంధించి పనులు పూర్తిచేసేలా కాంగ్రెస్ ప్రభు త్వం చొరవ చూపాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏక�
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స
ప్రతి వ్యవసాయ సీజన్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఆరేండ్లపాటు ఠం చన్గా రైతుబంధు సాయం అందించింది. సీజన్కు ముందుగా ఏటా వానకాలం, యాసంగిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున ప డుతూ వచ్చాయి. కరోనావంటి �
ఇప్పటిరకు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులను జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుబంధు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శా�
రైతులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 దఫాలుగా అత్యంత పారదర్శకంగా రైతులకు రైతుబంధు డబ్బులు వేశామని