కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70రోజులు కావస్తున్నా ఎన్నికల హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని, చందూర్, మోస్రా, రుద్ర�
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్
“కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య (పేరుమార్చాం)కు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉన్నది. యాసంగిలో వరి నాటేందుకు రెండున్నర ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలక�
యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతార�
కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్�
Rythu Bandhu | ఈ ఏడాది యాసంగి సాగుకు రైతుబంధు సాయం పంపిణీ అయోమయంగా మారింది. సీజన్ మొదలైనా ఇంకా సగం భూమికి పంట పెట్టుబడి అందకపోవడంతో రైతాంగం ఆందోళన చెందు తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం
ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిం
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో అందిన పెట్టుబడి సాయంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా విత్తనాలు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలు.. లక్షలాది టన్నుల ధాన్యం రాశులతో కళకళలాడిందని, కాంగ్రెస్ వచ్చిన 60 రోజుల్లోనే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన.
చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు