దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళ�
‘కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ. ఈ సారి కేసీఆర్ సా రు లేక బత్తాయి తోట, పొలం ఎండిపోయిం ది. ఎండిన పొలం మేకల పాలైంది. బువ్వకాడికి పోతే సంతోషం లేదు.
Harish Rao | హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సర్కారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. కేసీఆర్ భగీరథ ప్రయ�
కాంగ్రెస్ మార్కు పరిపాలనను వివరించాలంటే ‘ముసలి పులి-బంగారు కడియం’ కథ చక్కగా సరిపోతుంది. సొత్తు కోసం ఆశపడితే అంతే సంగతులు. పులి నోటికి చిక్కి విలవిలలాడటం తప్ప మరేమీ ఉండదు. కర్ణాటక ఐదు గ్యారెంటీలు అష్ట వం�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్కడ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న గోరెటి శ్రీశైలం.. రైతులు బతికుండగానే చనిపోయినట్టు నకిలీ డాక�
రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ (Kondurg) మండల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఈవోతోపాటు క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిన�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కొందుర్గు మండల వ్యవసాయ శాఖ పరిధిలోనూ రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు తెలిసింది. రైతుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటికి బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులను దుర్విన
రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ వ్యవసాయశాఖ అధికారి చేతివాటాన్ని ప్రదర్శించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం బినామీ ఖాతాల్లో జమ అయ్యేలా చక్రం తిప్పారు. దాదాపు 64 మందికి సంబంధించిన రూ.36 లక్షలను పక్కదారి పట�
యాసంగి పంటల కొనుగోళ్లకు సిద్ధం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లకు పంటలు తెస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
ఒకటో గ్యారెంటీ, రెండో గ్యారెంటీ అంటూ హామీలను అర్రాస్ పాటలా ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సర్కారుకు మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చురక అంటించారు. భగవంతుడు కూడా ఆ పార్టీ హామీలను అమలు చేయలేడని అన