కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన బెజ్జనమైన కనకయ్య, జంగపల్లి నర్సింహులుకు చెందిన మొక�
బలిగేర రైతుబంధు ని ధుల స్వాహా వ్యవహారం ఓ అధికారిపై వేటు కు దారితీసింది. నిధులు స్వాహా జరిగిన స మయంలో గట్టు ఏవోగా పనిచేసిన భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేశారు.
రైతుబంధుపై నీ లినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఏది నిజమో అర్థం కాని అయోమయంలో రైతులు ఉన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భర�
కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ తీరుతెన్నులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ పాలన గుర్తుకువస్తున్నది. నాడు ఉమ్మడి పాలకులు ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా కరవుకు కారణమైతే, నేడు నీళ్లున్నా ఇవ్వకుండా రేవ�
దళితబంధు, రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు ఆపడంతోపాటు పంటలు ఎండుతున్నా, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేనా మార్పు అంటే అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్ని
దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళ�
‘కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ. ఈ సారి కేసీఆర్ సా రు లేక బత్తాయి తోట, పొలం ఎండిపోయిం ది. ఎండిన పొలం మేకల పాలైంది. బువ్వకాడికి పోతే సంతోషం లేదు.
Harish Rao | హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సర్కారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. కేసీఆర్ భగీరథ ప్రయ�
కాంగ్రెస్ మార్కు పరిపాలనను వివరించాలంటే ‘ముసలి పులి-బంగారు కడియం’ కథ చక్కగా సరిపోతుంది. సొత్తు కోసం ఆశపడితే అంతే సంగతులు. పులి నోటికి చిక్కి విలవిలలాడటం తప్ప మరేమీ ఉండదు. కర్ణాటక ఐదు గ్యారెంటీలు అష్ట వం�