గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్య�
ఆరు గ్యారెంటీలతోపాటు అనేక అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి శ్రీన�
రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన క
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండి, గత ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలను నేర్చుకొని మేల్కోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్�
అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పటి వరకూ పింఛన్ల జాడ లేదని, రైతుబంధు ఇవ్వలేదని, రుణమ�
అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
కేసీఆర్ ప్రభుత్వం 11 విడతలపాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రైతుబంధు సాయం అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క విడత అందించేందుకే ఆపసోపాలు పడుతున్నది.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.