అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెసోళ్లు తాటిచెట్టు నుంచి కొబ్బరికాయలిస్తామనే దుస్థితికి వచ్చారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం బీచుపల్లిలోని సాగర్�
కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రచారం వస్తున్నదని.. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను నాశనం
రాష్ట్రంలోని 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయంలో శుక్ర�
గత డిసెంబర్ వరకు దర్జాగా బతికిన రైతన్నకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు రైతుబంధు రావడం లేదని గగ్గోలు పెట్టిన రైతులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
యాసంగి రైతుబంధు పంపిణీలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమచేసిన రైతుబంధు పైసలు మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో జమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగ�
రైతుబంధు ఆగింది నిజమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. రైతుబంధు తనకే రాలేదని, ఈ విషయమై పెద్దాయనను అడిగితే ఫస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇద్దామని చెప్పినట్టు తుమ్మల పేర్కొన్నారు. ఉద్య�
అది 2014.. తెలంగాణ చేయిచాచి అన్నమో రామచంద్రా! అన్న దుస్థితి. సరిగ్గా తొమ్మిదేండ్లకు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. ఏ రాజకీయ నాయకుడో చెప్పిన మాట కాదిది.
రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్షో ముగిసేవరకూ అడగడుగునా వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీ�
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు మూడుచింతపల్లి మండలం కొల్తూర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప
రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఎన్నికల వ్యయానికి నిధులను సమకూర్చేందుకు 20 శాతం కమీషన్తో పాత బిల్లులకు క్లియరెన్స్ ఇస్త
పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వే�
KCR | రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా తాము ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మండి పడ్డారు. రైతుబంధు ఉంటదో.. ఊడతదో.. అని ఆందోళన వ్యక్తంచ�