KCR | రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగు సమయంలో వేయాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఓట్ల సమయంలో వేయడం అందులో భాగమేనని చెప్తున్నారు.
అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు.. కాంగ్రెస్కు తెలిసినవి ఈ రెండే విద్యలు. రైతుబంధు విషయంలో రెండింటినీ మార్చిమార్చి ఉపయోగిస్తున్న రాష్ట్ర సర్కారు చివరికి ఇరికి ఇగిలించే పరిస్థితి వచ్చింది. పూటకోమాటతో ద�
కేసీఆర్ గర్జన వల్లే రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయని, కార్యకర్తలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పం
‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు రైతుబంధు ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రైతుబంధు నిధ�
కాంగ్రెస్వన్నీ మోసపూరిత వాగ్దానాలేనని తేలిపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా తాను చెప్పిన మాటలను అమలుచేయకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అ మలు చేయడానికి నానా తంటాలు పడుతున్నదని, పరిపాలన చేతగాని ఈ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
KCR | రైతుబంధు సాయం విషయంలో సీఎం రేవంత్పై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తార�
కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్' శీర్షికన ప్రచురితమైన కథనానిక�
అవ్వా.. నువ్ సల్లంగ ఉండాలె తల్లి.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం.. మాకు పింఛన్, మంచినీరు మంచిగ రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలె.. కేసీఆర్ సారే రావాలె’ ప్రజలు మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ ద
MLA Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తోంది అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్�