దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇల�
అరవై ఏండ్ల విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కారు. స్వయంగా కేసీఆరే రైతు కావటంతో రైతుల సంక్షేమమే అజెండాగా అనేక సంక్షేమ పథకా�
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల హామీ మాయమైంది. �
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాట్లప్పుడు కేసీఆర్ రైతుబంధు వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి రైతుబంధు వేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాట్లప్
ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతానని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య ర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ ముప్పు రాబోతున్నదా? తెలంగాణ ప్రయోజనాలు కాటగలవనున్నాయా? తెలంగాణ సమాజం పదేండ్లుగా అనుభవించిన స్వీయ నిర్ణయాధికారం ప్రమాదంలో పడిందా? అంటే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలోనూ తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని, రాష్ట్రం విడిపోతే వాళ్లు అన్నమో రామచంద్రా..! అనడం ఖాయమని ఎద్దేవా చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రైతులు దేశం�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు.
పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర�
వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతుబంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది.
ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధ
నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.