కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా�
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా రాష్ర్టాల్లో వ్యవసాయోత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికి ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వా
Harish Rao | రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగ మీద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా తలపట్టిన ‘ప్రజావాణి’ ప్రజలకు పరిష్కారం చూపడం లేదు. ఎంతో ఆశతో కొందరు హైదరాబాద్కు వెళ్లి మరీ గోడు వెల్లబోసుకున్నా కనీస స్పందన లేకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది.
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులందరికీ ప్రభుత్వం రైతుభరోసా అందించాలని మండలంలోని రైతులు కోరారు. రైతుబంధు పథకానికి సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు.
రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల
వానాకాలం మొదలైనప్పటికీ వర్షాలు లేక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పంటల సాగు దాపురించింది. వ్యవసాయ శాఖ సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇం
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు స్పష్టం చేశారు. అది కూడా పంటలు సాగు చేసే సమయాని కన్నా ముందే డబ్బులు ఖాతాల్లో వేయాలని కోరారు.
తమ భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వగా ఇతర ప్రాంతంలో స్థలం చూపుతామని నేటికీ చూపకపోవడంతో దాతలు పాఠశాల ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన ఉప్�
కాంగ్రెస్ నేతల నోట రైతుబంధు మాట ‘రైతులకు భరోసా కల్పించాలి.. అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.. నిబంధనలు విధించొద్దు.. సాగు మొదట్లోనే సాయం అందాలి.. పదెకరాల్లోపు రైతులను, ఐటీ కడుతున్న వారిని సైతం అర్హుల�
రైతుబంధుపై మంత్రివర్గ సబ్కమిటీ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేర కు మంగళవారం జరిగిన రైతునేస్తంలో రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని భావించిం ది.
రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు.
Niranjan Reddy | రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లా