రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శనివారం బీఆర్ఎస్ రైతుదీక్షలు చేపట్టనున్నది. ఉదయం 11 గంటల నుంచి ఇవి ప్రారంభ మవుతాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తూ మాజీ మంత�
తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్ర
తెలివితక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్లు. వీళ్ల మెడలు వంచుతం. ప్రజలకు ఎక్కడ కష్టమొస్తే అక్కడికి వస్తం. చివరి శ్వాస వరక�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబాంధవుడు కేసీఆర్ ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు.
రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సం
వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంద ని, ఇది సహజంగా వచ్చినది కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, కేసీఆర్ అద్భుతంగా మా ర్చిన పంట పొలాలను బీళ్లుగా చేశారని ఎ�
పొద్దుతిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, తక్షణమే కోటా విడుదల చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ �
Rythu Bandhu | ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రైతుబంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివ�
అసెంబ్లీలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని, కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారని, ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి, రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువును తీసుకొచ్చిందని విమర్శించారు.
Rythu Bandhu | తెలంగాణ రైతుల సొమ్ము కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నదని బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కరువు పరిస్థితులతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి, ర�