Rythu Bandhu | ఈ ఏడాది యాసంగి సాగుకు రైతుబంధు సాయం పంపిణీ అయోమయంగా మారింది. సీజన్ మొదలైనా ఇంకా సగం భూమికి పంట పెట్టుబడి అందకపోవడంతో రైతాంగం ఆందోళన చెందు తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం
ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిం
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో అందిన పెట్టుబడి సాయంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా విత్తనాలు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలు.. లక్షలాది టన్నుల ధాన్యం రాశులతో కళకళలాడిందని, కాంగ్రెస్ వచ్చిన 60 రోజుల్లోనే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన.
చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు
Congress Party | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటిపోరు బజారుకెక్కుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపరను మొదలుపెట్టారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు భరోసా ఉండేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో షాదీముబార�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కోమటికుంట, బాసోనిబావి తండాల్లో ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు పనులను మం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది.
నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’