Congress Party | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటిపోరు బజారుకెక్కుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపరను మొదలుపెట్టారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు భరోసా ఉండేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో షాదీముబార�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కోమటికుంట, బాసోనిబావి తండాల్లో ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు పనులను మం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నది. ప్రభుత్వం, నేతలను ప్రశ్నించినా.. తప్పిదాలకు ఎదురు నిలబడినా దౌర్జన్యాలకు తెగబడుతున్నది.
నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. ప్రధాని మోదీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవని, దేశంలో నిరుద్యోగం పెర
యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
Komatireddy | ‘రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Komatireddy Venkat Reddy | హైదరాబాద్ : ‘రైతుబంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్�
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల దాకా అదేవిధంగ�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బం�
ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీళ్లు ఇస్తదో లేదో అనే అప నమ్మకం రైతుల్లో ఏర్పడిందని, దీంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారని, వెంటనే రైతుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే