సమైక్య పాలనలో సర్వం నష్టపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో దర్జాగా పంటలు పండిస్తున్నారు. ఫుళ్లు నీళ్లు, నిరంతర విద్యుత్తో సాగులో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
మహబూబ్నగర్ బుధవారం బాలుర మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలను హుషారెత్తించాయి . ఈ సభలో గాయని మధుప్రియ, శివజ్యోతి, బిత్తిరి సత్తి, మానుకోట ప్రసాద్ రక�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ విజయవంతమైంది. బుధవారం నిర్వహించిన సభతో సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించినట్లయ్యింది. ఇంకా ఎన్నికలకు సరిగ్గ
కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాటలతో ఓట్లు వేసుకునేందుకు చూస్తున్నారని, ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ బీఆర్ఎస్ ఆభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార
పేదల జీవితాల్లో బీఆర్ఎస్ పార్టీ వెలుగులు నింపిందని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలం
ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే కర్ణాటక వలే కష్టాల పాలవుతామని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని గట్�
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సునీతారెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ప్రజలను కోరారు. ఈమేరకు మంగళవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో బీఆర�
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, పంట రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపు కొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించ�
‘ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. అలాంటప్పుడు ప్రజలకు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలి. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నేతలు చె�
ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసింది. ఉచిత కరెంటని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. రోజంతా పడిగాపుల పాలు చేసింది.. కరెంట్ షాక్లు, పాము కాట్లతో రైతులు ప్రాణాలు వదిలేలా చే�