కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదు, మూడు గంటల కరెంట్ సరిపోతదని రైతు వ్యతిరేక విధానమే మా నినాదమనే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం దుర్గానగర్ తండా, సింగంపల్లి తండా, ఏలియానాయక్ తండాలతోపాటు ఆర్మూర్ మండలం చేపూర్, పట్�
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే మోసగాళ్లను నమ్మితే గోసపడుతామని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలో ని మణికొండ, పెర్కివీడు, పెర్కివీడుతం �
60ఏండ్లు పాలించి పాలమూరును కరువు జిల్లాగా కాంగ్రెస్ మార్చిందని, నేడు ఆరు గ్యారెంటీలంటూ గ్యారెంటీ లేని హామీలతో ప్రజలను మరోసారి దగా చేయాలని చూస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్�
రైతుబంధు పథకంతో పాటు పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మట్టిని, కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్న కర్షకులకు సీఎం కేసీఆర్ రై�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. రైతులు బాగుపడుతుంటే చూడలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా ఉద్యమ �
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వెన్నంపల
ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతన్నకు పెట్టుబడి సాయం అందించకుండా రాబంధులా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను తరమికొట్టాలని హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్ర�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Niranjan Reddy | వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్(Congress) పార్టీకి రాజకీయ పరిణతి లేదు. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. రైతుబంధు(Rythu bandhu) నిలిపివ�
కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రంగా పనిచేసిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ (Telangana) సాధించామని తెలిపారు.
ఆరు దశాబ్దాలు మనల్ని ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా లేదా నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ (CM KCR) కావాలో ఎంచుకోవాలంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�