తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ వస్తున్నదని, 60 ఏళ్లు పాలిస్తే ఆరు గ్యారెంటీలెందుకని, అలాంటి మోసగాళ్ల పార్టీని నమ్మొద్దని ఖమ్మం ఎంపీ, లోక్సభా �
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్ గ్రామానికి చెందిన చల్లా సిద్దార్థరెడ్డి ఐస్స్కేటింగ్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. 2024 జనవరి 19 నుంచి 21 వరకు ఫిన్లాండ్లో జరిగే ఇంటర్నేషనల్
ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అడవిని ఆధారంగా చేసుకొని పోడు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసింది. గిరిజనుల దశాబ్దాలనాటి కలను
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మోసగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి ఫంక్షన్ గార్డెన్లో మండల బీఆర్�
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరెన్ని మాయమాటలు మాట్లాడినా వైరాతో సహా ఉమ్మ
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెటుకున్న నన్ను ఆశీర్వదించడంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం లక్ష్మీన�
కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మ్యానిఫెస్టో అంశాలు వెలువడిన వెంటనే ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు సైతం సంబురాలు జరుపు�
పేదల కోసం ఉచిత పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైనా పార్టీ ప్రకటించినా లేదా ఏదైనా ప్రభుత్వం అమలు చేసినా సాధారణంగా వినిపించే మాట ‘ఈ పథకాలతో బద్ధకస్తులను తయారు చేస్తున్నారు’ అని. నిజంగా ఉచిత పథకాలు బద్ధకస్
తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంప
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మేనిఫెస్టో ప్రకటించడం పట్ల సత్తుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రింగ్సెంటర్లో సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్�
సకలజనుల సంక్షేమం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హ�