రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా.. మూడు గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా అని పేర్కొన్నారు. మండలంలోని మహ్మద్నగర్ను ఇటీ�
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తూ రైతు�
గతంలో పీఎం మోదీ పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఈ గడ్డపై కాలు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార�
అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ�
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, సాగు పథకాలపై స్వామినాథన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర�
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక బలంగా ఉండి, అంతే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి పథం వైపు పరుగు పెట్టడాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ప్రాంత నాయకుడికి ఇలాంటి కోరిక, సంకల్పం, చిత్తశుద్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు, నిధులుండవు, కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి ర�
‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.