ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్�
పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి.
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని తుంగపహాడ్ నుంచి బాబుసాయిపేట వెళ్లే దారిలో రూ.2.కోట్లతో చేపట్టే వం
‘నాది అభివృద్ధి, సంక్షేమవాదం. ఆర్మూర్ నియోజకవర్గ డెవలప్మెంట్ నా సెంటిమెంట్. నా నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణదానికైనా సిద్ధం, సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా చెబుతున్న జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస�
నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా.. మూడు గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా అని పేర్కొన్నారు. మండలంలోని మహ్మద్నగర్ను ఇటీ�
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తూ రైతు�
గతంలో పీఎం మోదీ పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఈ గడ్డపై కాలు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార�
అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ�
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�