తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్య
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ వానకాలానికి ముందే పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసి, సరిపడా యూరియా, ఎంవోపీ, కాంప్లెక్స్, జింక్ సల్ఫేట
రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, ఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలను ఎంపిక చ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇ
రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటివి సాగుకు వరంగా మారాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, అన్నదాతపై ప్రేమతో పలు పథకాలు అందిస్తుండడం వంటి వాటితో సేద్యం పెరుగుతోంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నది. మరోపక్క మన పథకాలను కాపీ
కొట్టి ఆర్భాటంగా ప్రారంభిం�
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పీఎం కిసాన్ లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత వాదన చేస్తున్నది. పథకం అర్హత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టి.. ఇప్పుడు ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.