ఒకపక్క రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల కింద కాంగ్రెస్, బీజేపీలోని బడా నాయకులు మొదలు చోటా నాయకుల వరకు ప్రతి ఏటా లక్షలాది రూపాయల లబ్ధిపొందుతూ.. మరోపక్క తమకు మేలు చేస్తున్న సీఎం
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్�
నడ్డి నాది కాదంటే ఢిల్లీ దాక దేకిస్త’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల పరిస్థితి. 50 ఏండ్ల పాలనలో గతంలో అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను రాష్ట్ర ప్రజల నమ్మరని, సోనియాగాంధీవి బూటకపు హామీలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు టీఎస్ఐపాస్ ద్వారా 186 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, సుమారు రూ.1881 కోట్లతో పెట్టుబడితో 176 పరిశ్రమలు స్థాపించి సుమారు 11,500 మందికి ఉపాధి కల్పించినట్లు మంత్రి పేర్కొన్నార�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్య
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ వానకాలానికి ముందే పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసి, సరిపడా యూరియా, ఎంవోపీ, కాంప్లెక్స్, జింక్ సల్ఫేట
రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, ఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలను ఎంపిక చ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇ