సేంద్రియ విధానంలో పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్పీవోల కాన్�
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ, తొమ్మిదేళ్లు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన సందర్భాన్ని, అనతి కాలంలోనే సాధించిన విజయాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవిర్భావ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు పలకరించాయి. జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా ప్రజలు వర్షపు జల్లులతో స�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏ
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్బుక్ పొందినవారు ఈ సీజన్లో రైతుబంధుకు అర్హ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మస�
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
వరుసగా 11వ సీజన్లో రైతుబంధు పథకానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 26నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్�
తెలంగాణ స్వపరిపాలన సుపరిపాలన కావాలంటే రైతు కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆ దిశగా ఆయన అడుగులు వేశా రు. అందుకే భూమి తడారిపోయి మ
రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
Rythu Bandhu | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కాను�