భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
వరుసగా 11వ సీజన్లో రైతుబంధు పథకానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 26నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్�
తెలంగాణ స్వపరిపాలన సుపరిపాలన కావాలంటే రైతు కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆ దిశగా ఆయన అడుగులు వేశా రు. అందుకే భూమి తడారిపోయి మ
రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
Rythu Bandhu | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కాను�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నింగినంటింది. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో తండాలు సందడిగా మారాయి. ఆయా తండాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయక�
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
ధరణి పోర్టల్ చాలా బాగుంది.. దళారులు లేరు.. ఎక్కడా లంచాలు లేవు.. వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి.. రైతులు ఎప్పుడంటే అప్పుడు తమ భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఉంది. తమ ప్రమ�
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.