చిన్నశంకరంపేట, డిసెంబర్ 25 : మండల పరిధిలోని గజగట్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు లింగంరాజు తండ్రి రాములు అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఎమ్మెల్యే వెంట రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లతీఫ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, నాయకులు శేఖర్గౌడ్, నరేశ్, రాజ్కుమార్, రవీందర్, శ్రీహరి, మధు, సురేశ్గౌడ్ తదితరులు ఉన్నారు.